Exclusive

Publication

Byline

Location

కూతురి సక్సెస్​ ఓర్వ చంపేశాడు! టెన్నిస్​ ప్లేయర్​ హత్య కేసులో సంచలన నిజాలు- ఈ కాలంలో కూడా ఇలా ఉంటారా?

భారతదేశం, జూలై 11 -- హరియాణాలోని గురుగ్రామ్‌లో రాష్ట్రస్థాయి టెన్నిస్ క్రీడాకారిణి, 25 ఏళ్ల రాధికా యాదవ్ దారుణ హత్యకు గురైన వార్త సర్వత్రా సంచలనం సృష్టిస్తోంది. గురువారం తమ నివాసంలోనే ఆమె తండ్రి ఈ ఘాత... Read More


ఓపెన్​ఏఐ నుంచి కొత్త AI వెబ్​ బ్రౌజర్​! ఇక గూగుల్​ క్రోమ్​కి కష్టమే..!

భారతదేశం, జూలై 11 -- ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాలకు షాక్​ ఇస్తున్న ఓపెన్‌ఏఐ సంస్థ, త్వరలో తన సొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత వెబ్ బ్రౌజర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది! ఇది ఈ ఏడ... Read More


హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ పర్సనల్​ లోన్​ వడ్డీ రేట్లు, అర్హత, ఛార్జీలు- పూర్తి వివరాలివే..

భారతదేశం, జూలై 11 -- దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్​ బ్యాంక్​ అయిన హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​లో ఉద్యోగులు- స్వయం ఉపాధి కలిగిన వారు పర్సనల్​ లోన్స్​ తీసుకోవచ్చు. వీటిని అనేక అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ నేప... Read More


అదిరిపోయే స్పోర్టీ డిజైన్​తో కొత్త 180సీసీ స్కూటర్​! బిల్ట్​-ఇన్​ డ్యాష్​క్యామ్​తో పాటు అనేక క్రేజీ ఫీచర్స్​..

భారతదేశం, జూలై 11 -- ఇటలీకి చెందిన ప్రముఖ టూ-వీలర్ బ్రాండ్ వీఎల్ఎఫ్ (వెలోసిఫెరో) ఈ పండుగ సీజన్‌కు భారత దేశంలోకి 'మాబ్​స్టర్​' స్కూటర్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించింది. వీఎల్ఎఫ్ టెన్నిస్ ఎలక్ట్రిక్ స్... Read More


జులై 15న ఇండియాలోకి టెస్లా ఎంట్రీ! భారత్​కు ఎలాన్​ మస్క్​ వస్తున్నారా?

భారతదేశం, జూలై 11 -- అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా భారత మార్కెట్‌లోకి అధికారికంగా ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా, ముంబైలో తమ మొట్టమొదటి ఎక్స్‌పీరియన్స్ సెంటర... Read More


ప్రముఖ నటి మృతి- 9 నెలల పాటు ఇంట్లోనే మృతదేహం! కుళ్లిన దశలో..

భారతదేశం, జూలై 11 -- ప్రముఖ పాకిస్థానీ నటి హుమైరా అస్ఘర్ అలీ మరణవార్త ఆ దేశంలో సంచలనం సృష్టిస్తోంది! అస్ఘర్​ అలీ మృతదేహం ఇటీవలే బయటపడగా.. ఆమె గతేడాది అక్టోబర్​లో మరణించిన ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవు... Read More


రేపు భారత్​ బంద్​- మరి స్కూల్స్​, కాలేజీలు, బ్యాంకులకు సెలవు ఉందా?

భారతదేశం, జూలై 8 -- బ్యాంకింగ్, బీమా, పోస్టల్, నిర్మాణం వంటి ప్రభుత్వ సేవల రంగాలు సహా 25 కోట్లకు పైగా కార్మికులు జులై 9, బుధవారం దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నారు. రేపు జరగనున్న ఈ 'భారత్ బంద్' కారణంగా దే... Read More


ట్రాక్​ దాటుతుండగా స్కూల్​ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురు దుర్మరణం!

భారతదేశం, జూలై 8 -- తమిళనాడులో మంగళవారం ఉదయం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కుద్దలూరులో ట్రాక్​ దాటుతుండగా ఒక స్కూల్​ బస్సును రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అనేక మందికి గాయాలయ్య... Read More


జులై 8 : మళ్లీ రూ. 99వేలకు చేరువలో బంగారం ధర- తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇలా..

భారతదేశం, జూలై 8 -- దేశంలో బంగారం ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని దిల్లీలో 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 98,993గా కొనసాగుతోంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 9,899గా ఉంది. మరోవైపు ... Read More


మళ్లీ టారీఫ్​లు వేస్తున్న ట్రంప్​! ఈ రోజు స్టాక్​ మార్కెట్​ పరిస్థితేంటి? ఏ స్టాక్స్​లో ట్రేడింగ్​ బెస్ట్​?

భారతదేశం, జూలై 8 -- సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 10 పాయింట్లు పెరిగి 83,442 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 0.3 పాయింట్లు పెరిగి 25,461 వ... Read More